బూత్ స్థాయి ఓటర్ జాబితాలను ప్రదర్శించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 06:34 PM

బూత్ స్థాయిల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.  వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి,  తాండూర్, కొడంగల్ నియోజకవర్గంలోని 1133 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా  జాబితాలను ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు నారాయణపేట 4 మండలాలు, మహబూబ్ నగర్ (2) మండలాలు గండిడ్,  మామదాబాద్ లలోని బూత్ స్థాయి అధికారులు మంగళవారం ఓటర్ ముసాయిదా జాబితాలను కార్యాలయ నోటీస్ బోర్డులలో ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికీ జాబితాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే జాబితాలో తమ పేర్లు నమోదు కాని ఎడల 18 సంవత్సరాలు నిండిన యువత జనవరి 1, 2025 నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.l


Latest News
 

ఈ రాత్రి ఆకాశం మెరిసింది: సూపర్ మూన్ నైట్ Thu, Dec 04, 2025, 11:07 PM
ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య Thu, Dec 04, 2025, 11:00 PM
తీన్మార్‌ మల్లన్న కార్యాలయం వద్ద నిప్పంటించిన యువకుడు, రక్షణలో గడపలెక్క Thu, Dec 04, 2025, 10:57 PM
“మానవ హక్కుల కమిషన్ యాక్షన్‌లో: కొత్త కేసులు, కొత్త అడుగులు” Thu, Dec 04, 2025, 09:17 PM
అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి Thu, Dec 04, 2025, 08:48 PM