తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి సతీమణి గీత రెడ్డి

byసూర్య | Wed, Oct 30, 2024, 04:15 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి  దర్శించుకున్నారు.ఉదయం సుప్రభాత సేవ అనంతరం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, అల్లుడు, కూతురు, మనవడు సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలను అందించారు.మే నెలలో సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకలను శ్రీవారికి సమర్పించేందుకు కుటుంబంతో పాటు తిరుమల సందర్శించారు.


 


Latest News
 

RTA ఫ్యాన్సీ నంబర్లు: ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు లక్షలకు పైగా! Sat, Nov 15, 2025, 10:45 PM
తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. అక్కడ అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Nov 15, 2025, 10:09 PM
మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు Sat, Nov 15, 2025, 10:07 PM
తెలంగాణ మహిళలకు .. ఆ రోజు నుంచే ఉచిత చీరలు పంపిణీ Sat, Nov 15, 2025, 10:06 PM
రైలులో బైక్ ఎలా పార్సిల్ చేయాలో తెలుసా.. ఇదిగో ప్రాసెస్ Sat, Nov 15, 2025, 09:58 PM