జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

byసూర్య | Wed, Oct 30, 2024, 03:59 PM

దీపావళి పండగ వేళ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పండగకు ముందే జీతాలు విడుదల చేసింది.ఈ మేరకు ఉద్యోగుల జీతాల చెల్లింపుకు అవసరమైన రూ.120 కోట్లును సర్కార్ విడుదల చేసింది. కాగా ఎల్లుండి నవంబర్ 1 వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే దీపావళి నేపథ్యంలో ఒకటో తారీకు కంటే ముందే జీతాలు విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 

సాగునీటి కాలువలు,ప్రాజెక్టులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Tue, May 20, 2025, 09:04 PM
కేసీఆర్‌‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను: కవిత Tue, May 20, 2025, 08:54 PM
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే: మంత్రి పొంగులేటి Tue, May 20, 2025, 08:49 PM
వరి, జొన్నల కొనుగోలు కేంద్రాల పరిశీలన Tue, May 20, 2025, 08:46 PM
కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు Tue, May 20, 2025, 08:44 PM