జిన్నారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

byసూర్య | Wed, Oct 30, 2024, 03:56 PM

జిన్నారం మండలంలోని జిన్నారం, ఊట్ల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం నరేందర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తో కలిసి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, నరేందర్ గౌడ్, ఐకెపి సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM