రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 03:54 PM

తేమ శాతం పేరుతో పత్తి రైతులను ఇబ్బందులు పెట్టరాదని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివారెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నాణ్యమైన పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. వైస్ చైర్మన్ హన్మంతు, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య Fri, May 16, 2025, 01:07 PM
హిజ్రా ఆత్మహత్య కేసు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం Fri, May 16, 2025, 12:53 PM
గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: డీఆర్‌డీఓ Fri, May 16, 2025, 12:43 PM
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర Fri, May 16, 2025, 12:31 PM
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Fri, May 16, 2025, 12:28 PM