ఎమ్మెల్యే కూనంనేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

byసూర్య | Wed, Oct 30, 2024, 03:27 PM

రాష్ట్రంలో పరిస్థితులు గంద‌రగోళంగా తయారయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్‌ ప్రభుత్వ విధానాలే కారణమ‌ని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్‌ చీకటి ఒప్పందం కుదర్చుకున్నాయ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో ఆలోచించుకోవాల‌న్నారు. హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM