కుటుంబ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 02:49 PM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం మల్లాపూర్ ఎంపిడివో కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్వాడీ, ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిపివో రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి Sat, Jul 12, 2025, 06:16 AM
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి Sat, Jul 12, 2025, 06:13 AM
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM