కుటుంబ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 02:49 PM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం మల్లాపూర్ ఎంపిడివో కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్వాడీ, ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిపివో రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అలా చేస్తే వదిలేదే లేదు... రీల్స్ స్టార్లకు సజ్జనార్ వార్నింగ్ Sat, Jan 17, 2026, 06:41 PM
ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం Sat, Jan 17, 2026, 06:34 PM
మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా ప్రకటన Sat, Jan 17, 2026, 06:31 PM
చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’ Sat, Jan 17, 2026, 06:21 PM
కామారెడ్డి జిల్లా లింగంపేటలో మటన్ ధరలను పెంచారని.. స్థానికుల నిరసన Sat, Jan 17, 2026, 06:21 PM