శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం

byసూర్య | Sat, Oct 26, 2024, 03:04 PM

శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఉభయ దేవాలయాలు, పరివార దేవాలయాల హుండీలను చంద్రావతి కళ్యాణ మండపంలో భద్రత, నిఘా మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.2,58,56,737 ఆదాయం వచ్చినట్లు ఇంఛార్జ్ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. డబ్బుతో పాటుగా 379 గ్రాముల బంగారం, సుమారు 8.80 కేజీల వెండిని కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు.


Latest News
 

మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు Sat, Oct 26, 2024, 08:39 PM
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు Sat, Oct 26, 2024, 08:38 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ Sat, Oct 26, 2024, 08:37 PM