పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

byసూర్య | Sat, Oct 26, 2024, 08:38 PM

రాయికల్ మండల్ కిష్టంపెట్ గ్రామంలో ఇటీవల నూతనంగా విగ్రహ ప్రతిష్ట చేసిన శ్రీ బొంబాయి పోచమ్మ తల్లి దేవాలయంలో శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు ఆడెపు సురేష్, సిరిపురపు సురేష్, పొట్టవతిని గంగాధర్, మరుపాక రమేష్, హరికృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM