మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ

byసూర్య | Sat, Oct 26, 2024, 08:37 PM

ఎండపల్లి మండలంలోని గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన గోడ పత్రికలను ఎంఈఓ గుండేటి రామచంద్రం ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యను అభ్యసించే దశ నుంచే చదువు సంధ్యతో పాటు సమాజసేవకు మాదకద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యహరించాలని ఎంఈఓ రామచంద్రం హితవు పలికారు. పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM