రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు

byసూర్య | Sat, Oct 26, 2024, 08:39 PM

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు శామీర్ పేట్ మండలం తుర్కపల్లి లో గల విజేత టెక్నో స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్టు పాఠశాల చైర్మన్ రామ్ రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన వికారాబాద్ లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో అండర్ 17 బాలుర విభాగంలో వై. జస్వంత్, అంకుష్, అండర్ 14 బాల బాలికల విభాగంలో అక్షిత, శ్రావణి ఎంపికైనట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM