హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ

byసూర్య | Sat, Oct 26, 2024, 08:42 PM

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో శనివారం అంబేద్కర్ ఆడిటోరియంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హన్మంతరావు బుక్ ఆవిష్కరణలో మాజీ స్పీకర్ మీరాకుమారి పాల్గొని బుక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎంపీలు తారిఖ్ అన్వార్, కొప్పుల రాజు, జాతీయ మైనారిటీ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్, అల్లం రాజు, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM