దేవరకొండ: విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందజేత

byసూర్య | Sat, Oct 26, 2024, 03:05 PM

దేవరకొండ పట్టణ శివారులోని డబల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో కరెంటు ఏఈకి వినతిపత్రం అందజేశారు.
డబల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి మూడేళ్లు కావస్తున్న ఇప్పటివరకు కరెంటు మీటర్లు, రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, భాస్కర్, శేఖర్, రమేష్, డబల్ బెడ్రూం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM
మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM