40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఎస్పీ

byసూర్య | Thu, Oct 17, 2024, 06:25 PM

మనూర్ డావురు చౌరస్తా వద్ద 40 కిలోల నిషేధిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 కిలోల హష్ ఆయిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయిని తరలిస్తే 8712656777 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.


Latest News
 

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM
దుబ్బాక లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం Fri, Oct 18, 2024, 10:35 PM
సిపిఎం జిల్లా మూడవ మహాసభలు జయప్రదం Fri, Oct 18, 2024, 10:33 PM