byసూర్య | Fri, Oct 18, 2024, 10:38 PM
వికారాబాద్ జిల్లాగ్రంథాలయ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్.
గ్రంథాలయ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన స్పీకర్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చీఫ్ విప్ శ్రీ.పట్నం మహేందర్ రెడ్డి గారు,పరిగి, తాండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి గార్లు, ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షురాలు కల్వ సుజాత , వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మరియు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధు తదితరులు.