డిజిపి జితేందర్ కు ఎమ్మెల్సీ ఫిర్యాదు

byసూర్య | Thu, Oct 17, 2024, 06:29 PM

అకారణంగా షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్ర డిజిపి జితేందర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి డిజిపి కి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.


Latest News
 

జిహెచ్ఎంసి నూతన ఏఈని కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ Fri, Oct 18, 2024, 08:57 PM
కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క Fri, Oct 18, 2024, 08:57 PM
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.. కలెక్టర్ Fri, Oct 18, 2024, 08:56 PM
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన టేక్మాల్ మండల అధికారులు Fri, Oct 18, 2024, 08:55 PM
దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్ Fri, Oct 18, 2024, 08:54 PM