ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన టేక్మాల్ మండల అధికారులు

byసూర్య | Fri, Oct 18, 2024, 08:55 PM

టేక్మాల్ మండల పరిధిలోని ఎల్పుగొండ గ్రామ పంచాయతీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఎంపీడీఓ విట్టల్, ఏపీఎం రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాంప్రసాద్ మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.


Latest News
 

మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM