జిహెచ్ఎంసి నూతన ఏఈని కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్

byసూర్య | Fri, Oct 18, 2024, 08:57 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిహెచ్ఎంసి నూతన ఏఈగా నియమితులైన జగదీష్, రాంకీ సంస్థ నూతన సూపర్వైజర్ గా నియమితులైన భాస్కర్ రెడ్డి శుక్రవారం కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM