byసూర్య | Fri, Oct 18, 2024, 08:57 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిహెచ్ఎంసి నూతన ఏఈగా నియమితులైన జగదీష్, రాంకీ సంస్థ నూతన సూపర్వైజర్ గా నియమితులైన భాస్కర్ రెడ్డి శుక్రవారం కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.