byసూర్య | Fri, Oct 18, 2024, 10:33 PM
వికారాబాద్ జిల్లా మూడవ మహాసభలు అక్టోబర్ 19 20 తేదీలలో తాండూర్ పట్టణంలో జరగబోతుంది మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు వెంకట రాములు జగదీష్ హాజరవుతా ఉన్నారు మండలాల్లో ఉన్న గ్రామాల్లో కార్మికులు కర్షకులు పాల్గొని మహాసభ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
ఈరోజు సిరిపురం గ్రామంలో మహాసభల కరపత్రం పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ జిల్లా కమిటీ సభ్యులు సతీష్ కుమార్ లోకల్ నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.కే బాబు జె శ్రీను న్.ఆనందం గోపాల్ రెడ్డి ఎం కృష్ణ ఆర్ సాయి కుమార్, రవి మసయ్య, పద్మారావు,బాబు, బాబు అబ్రహం,న్ సంజీవ్ డి.ప్రభు డి.సుదర్శన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు