byసూర్య | Fri, Jul 12, 2024, 10:17 AM
మునిపల్లి మండలం కంకోల్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి మాదకద్రవ్యాల నివారణ కోసం జాగిలాలతో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పి రూపేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉనికిని జాబితాలు కనిపెడతాయని చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.