జగిలాలతో తనిఖీలు

byసూర్య | Fri, Jul 12, 2024, 10:17 AM

మునిపల్లి మండలం కంకోల్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి మాదకద్రవ్యాల నివారణ కోసం జాగిలాలతో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పి రూపేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉనికిని జాబితాలు కనిపెడతాయని చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే Sun, Oct 27, 2024, 08:47 PM
మాజీ ముఖ్యమంత్రి దంపతులకు వివాహ పత్రిక అందజేత Sun, Oct 27, 2024, 08:45 PM
బీర్పూర్: ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం Sun, Oct 27, 2024, 08:44 PM
ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడుగా వేణుగోపాల్ Sun, Oct 27, 2024, 08:38 PM
దామోదర్ రాజనర్సింహ సీఎం కావడమే ఆకాంక్ష: కౌన్సిలర్ Sun, Oct 27, 2024, 08:38 PM