ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడుగా వేణుగోపాల్

byసూర్య | Sun, Oct 27, 2024, 08:38 PM

జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన అక్కినపెల్లి వేణుగోపాల్ ను జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ జిల్లా అద్యక్షులు మైలారపు లింబాద్రి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంప శ్రీనివాస్ శ్రీకాంత్, ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ ధర్మపురి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కూరగాయల సంతోష్ పాల్గొన్నారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM