దామోదర్ రాజనర్సింహ సీఎం కావడమే ఆకాంక్ష: కౌన్సిలర్

byసూర్య | Sun, Oct 27, 2024, 08:38 PM

జోగిపేట పట్టణంలో ఆదివారం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరిగింది. స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు సభా వేదికపై చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి కన్నులకు కట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. 2028 ఎన్నికల్లో దామోదర్ రాజనర్సింహ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) సభలో ప్రసంగించారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM