సిడిసి చైర్మన్ ఎండి శాదుల్ కు సన్మానం

byసూర్య | Fri, Jul 12, 2024, 10:18 AM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంగి బి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి శాదుల్ కు జంగి మాజీ ఎంపీటీసీ వెంకట్రావు ఘనంగా సన్మానించారు. ఇటీవల మాగి షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్గా ఎంపికవడంతో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హీనా ఫారుక్ తదితరులు ఉన్నారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM