మాజీ ముఖ్యమంత్రి దంపతులకు వివాహ పత్రిక అందజేత

byసూర్య | Sun, Oct 27, 2024, 08:45 PM

నాగర్ కర్నూల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత మర్రి జనార్దన్ రెడ్డి జమున దంపతులు ఆదివారం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభ దంపతులను కలిశారు. నవంబర్ 17న జరగబోయే తమ కుమారుడి వివాహానికి రావాలని కెసిఆర్ దంపతులను ఆహ్వానించారు. వివాహానికి హాజరవుతానని కేసీఆర్ తెలిపారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM