మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Sun, Oct 27, 2024, 08:47 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి పంపించి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మానవత్వాన్ని చాటుకున్నారు. రామకృష్ణపూర్ మండలం బొక్కలగుట్ట వద్ద ఆదివారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.
అటువైపుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే స్పందించి హుటాహుటిన వారి దగ్గరికి వెళ్లి పరిశీలించారు. వెంటనే 108 కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM