సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పంపిణీ

byసూర్య | Tue, Jun 18, 2024, 03:37 PM

మంథని మండలం లక్కేపూర్ కి చెందిన ఎరుకల రేఖ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. సహాయం కోసం కుటుంబ సభ్యులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 2లక్షల 10వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. చెక్కును మంత్రి ఆస్పత్రి సహాయకులు సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో అందించారు.


Latest News
 

మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు Sat, Oct 26, 2024, 08:39 PM
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు Sat, Oct 26, 2024, 08:38 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ Sat, Oct 26, 2024, 08:37 PM