కుమ్మరిపల్లి ఆదర్శ విద్యార్థులకు ఆరోగ్య శాఖ అవగాహన సదస్సు

byసూర్య | Tue, Jun 18, 2024, 03:39 PM

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాలలో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు కాలానుగుణ వ్యాధులపై అవగాహన సమావేశం నిర్వహించారు. గురువారం నులిపురుగుల నివారణ కై నిర్వహించనున్న కార్యక్రమం పై కూడా వైద్యాధికారి గొట్టె శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో కుమార్ సీహెచ్ఓ పి. జగన్నాథం, సూపర్వైజర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కట్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM
స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కీలక ముందడుగు.. 'మెఘా' కంపెనీతో సర్కార్ ఒప్పందం Sat, Oct 26, 2024, 09:25 PM