బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేసిన ఎంపీపీ

byసూర్య | Tue, May 28, 2024, 07:29 PM

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో దెబ్బతిన్న ఇండ్లను మంగళవారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపనపల్లి సాయిలు, నాయకులు పర్వం రెడ్డి, జలీల్, చిన్న సాయిలు పాల్గొన్నారు.


Latest News
 

సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM