కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర ఆహార బృందం

byసూర్య | Tue, May 28, 2024, 07:32 PM

భిక్కనూరు మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బిబిపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. అనంతరం రాజంపేట మండలం తలమడ్ల గ్రామాన్ని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించారు.


Latest News
 

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం Sat, Oct 19, 2024, 01:49 PM
అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి Sat, Oct 19, 2024, 01:46 PM
కీసరగుట్టలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి Sat, Oct 19, 2024, 01:46 PM