కీసరగుట్టలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి

byసూర్య | Sat, Oct 19, 2024, 01:46 PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో శుక్రవారం మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు.అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ దేవదేవుడిని ధ్యానించారు.


Latest News
 

కడుపునొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య Sat, Oct 19, 2024, 02:48 PM
సబ్ స్టేషన్ కొరకు జోనల్ కమీషనర్ కు వినతి Sat, Oct 19, 2024, 02:45 PM
మానవ అక్రమ రవాణాను నిర్ములించాలి Sat, Oct 19, 2024, 02:12 PM
కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు Sat, Oct 19, 2024, 02:00 PM
అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM