కడుపునొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య

byసూర్య | Sat, Oct 19, 2024, 02:48 PM

దండేపల్లి మండలం కాసిపేటకు చెందిన చిరుత లింగయ్య (44) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. గత రెండేళ్ల క్రితం లింగయ్యకు లివర్ చెడిపోవడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా అతనికి ఈ మధ్య కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు


Latest News
 

గూడూరు మండలం జెడ్ పి హెచ్ ఎస్ , తీగలవేణి ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా దుస్తుల పంపిణీ Sat, Oct 19, 2024, 04:15 PM
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Sat, Oct 19, 2024, 04:11 PM
విద్యుత్‌ శాఖ పనితీరుపై మంత్రి దామోదర సంతృప్తి Sat, Oct 19, 2024, 04:10 PM
హిందూ దేవుళ్ళపై జరుగుతున్న దాడులకు భజరంగ్ దళ్ నిరసన Sat, Oct 19, 2024, 04:07 PM
జూరాల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత Sat, Oct 19, 2024, 04:06 PM