హిందూ దేవుళ్ళపై జరుగుతున్న దాడులకు భజరంగ్ దళ్ నిరసన

byసూర్య | Sat, Oct 19, 2024, 04:07 PM

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పాలమూరు జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. దేవిధంగా సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇస్లామిక్ మతానికి చెందిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం వారు బీజేపీకి మద్దతు పలికారు.


Latest News
 

కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM