గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం

byసూర్య | Sat, Oct 19, 2024, 04:59 PM

గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపి, ప్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాలు కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.


Latest News
 

తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM