స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు

byసూర్య | Sat, Oct 19, 2024, 04:57 PM

సిద్దిపేట నగర సంఘటన కార్యదర్శి బోయిని జగదీశ్ ఆధ్వర్యంలో సిద్దిపేట నగరంలో స్వామి వివేకానంద చౌరస్తాలో శనివారం దిష్టి బొమ్మ దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సిద్దిపేట నగర సంఘటన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బ్రతుకులు మారడం లేదని గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, గత 3 సంవత్సరాలుగా దాదాపు రూ. 7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.


Latest News
 

కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM