byసూర్య | Sat, Oct 19, 2024, 04:11 PM
ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన మందపెల్లి చిరంజీవి ఇటీవల ప్రమాదవశాత్తు బండి పై నుండి పడి హైదరాబాదులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతుని కుటుంబాన్ని స్థానిక గ్రామ పెద్దలు అతని స్నేహితులు కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి 80 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోరే రమేష్, మందపెల్లి సంజీవయ్య, మందపెల్లి రవీందర్, కుండే కృష్ణంరాజు, జిల్లపెల్లి సుధాకర్,న్యాతి రవి,బిట్ల వీరస్వామి, బూరుగు రవి,మంగ చిన్న కొమురయ్య, ఇలసాగరపు రత్నాకర్, రహీం పాషా, కరెంట్ షాప్ చందర్, జిల్లాపెల్లీ రఘు తోట కుమార్, కంది కిషన్ రెడ్డి,తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.