మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

byసూర్య | Sat, Oct 19, 2024, 04:11 PM

ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన మందపెల్లి చిరంజీవి ఇటీవల ప్రమాదవశాత్తు బండి పై నుండి పడి హైదరాబాదులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతుని కుటుంబాన్ని స్థానిక గ్రామ పెద్దలు అతని స్నేహితులు కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి 80 వేల రూపాయలు  ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోరే రమేష్, మందపెల్లి సంజీవయ్య, మందపెల్లి రవీందర్, కుండే కృష్ణంరాజు, జిల్లపెల్లి సుధాకర్,న్యాతి రవి,బిట్ల వీరస్వామి, బూరుగు రవి,మంగ చిన్న కొమురయ్య, ఇలసాగరపు రత్నాకర్, రహీం పాషా, కరెంట్ షాప్ చందర్, జిల్లాపెల్లీ రఘు   తోట కుమార్, కంది కిషన్ రెడ్డి,తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు: కేటీఆర్ Sat, Oct 19, 2024, 07:03 PM
కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM