సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి

byసూర్య | Sat, Oct 19, 2024, 03:55 PM

తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి హిందూ దేవి, దేవతల ఆలయాలపై మరియు పండుగల పై తీవ్రవాదులు దాడులు చేయడం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మతోన్మాదులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని హిందువుల ఆలయాలను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని డిప్యూటీ తాహశీల్దార్ కు విశ్వ హిందూ పరిషత్ వేములవాడ తరపున శనివారం వినతి పత్రం అందజేశారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM