మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం

byసూర్య | Thu, May 09, 2024, 06:16 PM

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌కు చెందిన ఎక్కల్దేవీ దేవవ్వ(65) వారం కిందట సొంత పని మీద సిరిసిల్లకు వెళ్లింది. అయితే తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో తోపులాటలో కింద పడి తీవ్ర గాయాలపాలైంది. గాయపడ్డ దేవవ్వను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో బుధవారం మృతి చెందింది.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM