సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి

byసూర్య | Mon, May 20, 2024, 03:27 PM

పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన నిర్మాణాలు జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్లో సీఐఐ, ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్బిల్డింగ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలన్నారు. 50 శాతం నీరు, 40 శాతం కరెంట్ ను ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ కు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు.


Latest News
 

తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య.. ఎర్రబాలెంలో దిగ్భ్రాంతికర ఘటన Tue, Jul 15, 2025, 06:41 PM
రోహిత్ వేముల కేసు వ్యాఖ్యలపై భట్టి విక్రమార్కకు రామచందర్ రావు లీగల్ నోటీసు Tue, Jul 15, 2025, 06:35 PM
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వందకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్న కేటీఆర్ Tue, Jul 15, 2025, 06:13 PM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదన్న బండి సంజయ్ Tue, Jul 15, 2025, 06:02 PM
పాడుబడి ఇంట్లో అస్థిపంజరం కేసు.. ఒక నోకియా ఫోన్‌ మిస్టరీకి క్లూ ఇచ్చింది! Tue, Jul 15, 2025, 04:58 PM