సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి

byసూర్య | Mon, May 20, 2024, 03:27 PM

పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్రంలో హరిత భవన నిర్మాణాలు జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్లో సీఐఐ, ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్బిల్డింగ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని సామాన్యుడు కొనుగోలు చేసేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలన్నారు. 50 శాతం నీరు, 40 శాతం కరెంట్ ను ఆదా చేసేలా నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ కు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM