![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 03:31 PM
విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన వరికుప్పల అఖిల్ (18) మరో కొంతమంది క్రేన్ సహాయంతో బావి తీస్తున్నారు. బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రేన్ విద్యుత్ తీగలకు కలగడంతో అఖిల్ మృతి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.