విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

byసూర్య | Mon, May 20, 2024, 03:31 PM

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన వరికుప్పల అఖిల్ (18) మరో కొంతమంది క్రేన్ సహాయంతో బావి తీస్తున్నారు. బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రేన్ విద్యుత్ తీగలకు కలగడంతో అఖిల్ మృతి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM