విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

byసూర్య | Mon, May 20, 2024, 03:31 PM

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన వరికుప్పల అఖిల్ (18) మరో కొంతమంది క్రేన్ సహాయంతో బావి తీస్తున్నారు. బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రేన్ విద్యుత్ తీగలకు కలగడంతో అఖిల్ మృతి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM