కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి

byసూర్య | Thu, May 09, 2024, 06:15 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో గురువారం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలను కండువా కప్పి స్వాగతించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని గుర్తు చేశారు.


Latest News
 

బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం Mon, May 20, 2024, 02:47 PM
బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే Mon, May 20, 2024, 02:14 PM
మందుల దుకాణాన్ని ప్రారంభించిన విప్ Mon, May 20, 2024, 02:09 PM
బెంగళూరులో రేవ్ పార్టీ.. Mon, May 20, 2024, 01:16 PM
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం Mon, May 20, 2024, 01:08 PM