ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

byసూర్య | Thu, May 09, 2024, 06:13 PM

రామగుండం మున్సిపల్ పరిధిలోని 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శిరిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సమక్షంలోబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, యువకులు భారీ సంఖ్యలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ మహంకాళి స్వామి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM