భగవద్గీతల పంపిణీ

byసూర్య | Mon, May 20, 2024, 03:33 PM

నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి భూ లక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం శివశక్తి ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. తుర్కపల్లి భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా శివశక్తి నాయకులు శివాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడి భక్తులకు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM