భగవద్గీతల పంపిణీ

byసూర్య | Mon, May 20, 2024, 03:33 PM

నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి భూ లక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం శివశక్తి ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. తుర్కపల్లి భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా శివశక్తి నాయకులు శివాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడి భక్తులకు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM