భగవద్గీతల పంపిణీ

byసూర్య | Mon, May 20, 2024, 03:33 PM

నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి భూ లక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం శివశక్తి ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. తుర్కపల్లి భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా శివశక్తి నాయకులు శివాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై అక్కడి భక్తులకు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM