25న నూతన విగ్రహ ఆవిష్కరణ

byసూర్య | Mon, May 20, 2024, 04:18 PM

జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని ఆలయ అర్చకులు గుండి సత్యనారాయణ శర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దేవాలయం ఆవరణలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మే 25న ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అభిషేకం, శ్రీరామ యజ్ఞం, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM