హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

byసూర్య | Fri, Oct 25, 2024, 08:04 PM

TG: హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, బాధితులకు అండగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఈటల పాల్గొన్నారు. ఒక్కో రూపాయి కూడబెట్టి ఇళ్లు నిర్మించుకున్న పేదల నివాసాలను కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటికి రూ. 5 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇస్తారా? అని మూసీ బాధితులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారని అన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM