ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

byసూర్య | Mon, May 20, 2024, 04:51 PM

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలనికోరుతూ సోమవారం హుజురాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు హుజురాబాద్ లో వడ్ల కల్లాల సందర్శనకు వెళ్లారు. ఆయన మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశామని, వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో అన్నదాతలు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM