బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం

byసూర్య | Mon, May 20, 2024, 01:08 PM

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సోమవారం ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.


Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM