బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం

byసూర్య | Mon, May 20, 2024, 01:08 PM

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సోమవారం ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.


Latest News
 

అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఐలాపూర్ మాణిక్ యాదవ్ Sun, Mar 15, 2026, 12:59 PM
పటేల్ గూడ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 15, 2026, 12:56 PM
2 కోట్ల రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్:పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 12:52 PM
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య Sun, Mar 15, 2026, 12:48 PM
మూసీ అభివృద్ధిపై కేటీఆర్​ ఆరోపణలు Sun, Mar 15, 2026, 12:45 PM