ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్

byసూర్య | Fri, Jul 26, 2024, 10:02 PM

బాన్సువాడ మండలంలోని తిరుమలపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం మండల ప్రత్యేక అధికారి రమేష్ రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపకేంద్రంలోని మందులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో, ఎంపీవో , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM