వంశీని పార్లమెంటుకు పంపండి..

byసూర్య | Thu, May 09, 2024, 03:41 PM

ఓదెల మండలం హరిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు యాదవ్, శివశంకర్, అమ్ముల బిక్షపతి, రామస్వామి, అటెపల్లి రాజు, ఎర్రయ్య, సదయ్య, గుండేటి రాములు, రాజ్ కుమార్, శ్రీచరణ్, శ్రీకాంత్, సోమయ్య పాల్గొన్నారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM