పదేళ్లు ఎంపీగా ఉన్న నియోజకవర్గానికి చేసింది శూన్యం.. ఇంచార్జ్

byసూర్య | Thu, May 09, 2024, 03:34 PM

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు టిఆర్ఎస్ శ్రేణులు అభివృద్ధి చేస్తాడని ఓటేసి గెలిపిస్తే పదేళ్లు ఎంపీగా ఉన్న బీబీ పార్టీ నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం Mon, May 20, 2024, 02:47 PM
బీరప్ప ఉత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే Mon, May 20, 2024, 02:14 PM
మందుల దుకాణాన్ని ప్రారంభించిన విప్ Mon, May 20, 2024, 02:09 PM
బెంగళూరులో రేవ్ పార్టీ.. Mon, May 20, 2024, 01:16 PM
బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం Mon, May 20, 2024, 01:08 PM