కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ కోసం

byసూర్య | Thu, May 09, 2024, 03:31 PM

జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు ఎల్లారెడ్డిలో తనవంతు కృషిగా కొంతలో కొంతైనామెజార్టీ పెంచాలన్న కసితో ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నవీద్ తంటాలు పడుతున్నారు. న్యాయవాదిగా ఆయనకున్న పరిచాయలతో తాండలు, గ్రామాల్లో వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అందే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేస్తుండు.


Latest News
 

పోలీసుల అదుపులో వసూలు రాజాలు..! Mon, May 20, 2024, 04:52 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి Mon, May 20, 2024, 04:51 PM
25న నూతన విగ్రహ ఆవిష్కరణ Mon, May 20, 2024, 04:18 PM
భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM